Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ప్రారంభమైన లోక్‌సత్తా సురాజ్యం

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2012 (13:41 IST)
PR
న్యూయార్క్ నగరంలో భారత్‌లోని లోక్‌సత్తా ఉద్యమాన్ని తమ దేశంలో ప్రతిధ్వనించేలా "పీపుల్ ఫర్ లోక్ సత్తా" మరియు "ఇండియా అగెనెస్ట్ కరప్షన్"కు సంబంధిచిన షుమారు 40 మంది వాలంటీర్లు లోక్‌సత్తాకై భారత్ ౩2వ పెరేడ్‌లో పాల్గొని భారత్‌లో స్వఛ్చమైన రాజకీయాలు రావాలని నినాదాలు చేశారు.

వీరంతా పీ.ఫ్‌.యల్ టీ-షర్ట్‌లు ధరించి "సురాజ్యం" అనే బ్యానర్లతో మాడిసన్ అవెన్యులోని 38వ వీధి నుండి 23వ వీధి వరకు "వందేమాతరం", "జై హింద్" ,"పీపుల్ ఫర్ లోక్ సత్తా", "జై కిసాన్", "జై జవాన్" అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు.

వీరి నినాదాలతో ఆ ప్రాంతాలలోని భారతీయులు సైతం భారత్‌పై ఉన్న ప్రేమానురాగాలతో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా గొంతు కలిపి భారతదేశ పేరును అమెరికా వీధులంతా ప్రతిధ్వనింపజేశారు. పెరేడ్‌లో భారత జాతీయ గీతాలాపనలో తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు.

వరుసగా ఈ పెరేడ్‌‌ను నిర్వహించడం ఇది మూడోసారని భారత్‍‌కు మద్దతుగా స్వఛ్చమైన రాజకీయాలతో భారత అభివృద్దికై యన్.ఆర్.ఐలు ఈ ఉద్యమంలో పాల్గొంన్నట్లు నిర్వాహకులు శ్రీనివాస్ రణబోతు, శ్రీనివాస్ కరుటూరి, సురేష్ తదితర సభ్యులు తెలియజేశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments