Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి ఆటంబాంబు ఎప్పుడు పేలింది?

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2012 (10:00 IST)
అంతంత మాత్రంగా ఉన్న యాంత్రీకరణ 20వ శతాబ్దంలో బాగా అభివృద్ధి చెందింది. ఆయుధబలాన్ని పెంచుకునే దిశగా అన్ని దేశాలూ అడుగులు వేశాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధట్యాంకులు, యుద్ధవిమానాలు, కనుగొన్నారు. మిలటరీ మెరైన్ టెక్నాలజీ అభివృద్ధి జరిగింది.

రెండవ ప్రపంచయుద్ధ సమయానికి జర్మనీ పెద్దఎత్తున సాయుధ దళాలను సమకూర్చుకుంటే అమెరికా ఆటమ్‌బాంబు కనిపెట్టింది. దీనిని మొదటిసారిగా 1945వ సంవత్సరం జులైలో న్యూమెక్సికోలో ప్రయోగాత్మకంగా పేల్చింది. ఆ తర్వాత రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించింది. ఈ బాంబుపేలుడులో దాదాపు లక్షాముప్ఫైఐదువేల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments