Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చంటి పిల్లల దాహం తీర్చేందుకు ఏం చేయాలి?

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2014 (15:12 IST)
FILE
వేసవి కాలం వచ్చేస్తోంది. ఒకవైపు.. ఉక్కపోత.. మరోవైపు దాహంతో పెద్దవారే అల్లాడిపోతారు. పది గంటలకు పైబడి కాలు బయటపెట్టేందుకు భయపడిపోవాల్సి వస్తుంది.

ఇలాంటి వేసవి కాలంలో చంటి పిల్లలకు ఎక్కువ దాహం అవుతుంది. ఈ దాహాన్ని తీర్చడంపై బాలింతలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి కాలంలో బాలింతలతో పాటు గృహిణిలు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదని వారు చెపుతున్నారు.

వేసవిలో కాచి చల్లార్చిన నీటిని చిన్న సీసాలో పోసి చంటిపిల్లలకు తాగించాలి. ఎండ సమయంలో పంచదార ఉప్పు కలిపిన నీరు తాగిస్తే చాలా మంచిదని చెపుతున్నారు. పిల్లలకు ఖర్జూరం పళ్లను కొన్నిటిని నీళ్ళను నానవేసి ఆ నీరు ఎండాకాలంలో తాగిస్తే మరీ మంచిదట.

పిల్లలకు అప్పుడప్పుడు కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు నిమ్మరసం తాగించాలని కోరుతున్నారు. రెండు లేదా మూడు నెలల పిల్లలకు కూడా పళ్ళరసం తాగించడం మంచిది. ఐదు లేదా ఆరు నెలల పిల్లలకు తినగలిగిన పళ్ళను ఆహారంగా ఇవ్వవచ్చు. మామూలుకంటే ఎండాకాలంలో ఎక్కువగా పళ్ళు తినిపించడం మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments