Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధికి ఎండోబారియర్‌తో చెక్: బ్రిటన్ శాస్త్రవేత్తలు

Webdunia
FILE
చిన్నపిల్లల నుంచి వృద్ధులను సైతం వణికిస్తున్న మధుమేహ వ్యాధిని అరికట్టేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని కనిపెట్టారు. దీనిని ఎండోబారియర్ అంటారని, దీనికి నోటి ద్వారా ఆంత్రమూలంలోకి ప్రవేశపట్టవచ్చునని తెలిసింది. దీంతో కొన్ని వారాల్లోనే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

అచ్చం చర్మం (సాసేజ్ స్కిన్)లాగే ఉంటుందని, ఈ గొట్టాన్ని సన్నని ప్లాస్టిక్‌తో తయారుచేశామని చెప్పారు. ఈ గొట్టాన్ని నోటి ద్వారా జీర్ణాశయం తర్వాతి భాగమైన ఆంత్రమూలంలోకి ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మత్తుమందు ఇచ్చి గంటలో పూర్తి చేస్తారని డైలీమెయిల్ తెలింది.

ఇది ఆంత్రమూలం గోడలకు అతుక్కొని ఉండి జీర్ణమైన ఆహారాన్ని తక్కువగా పీల్చుకునే విధంగా చేస్తాయని, తద్వారా రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుముఖం పడతాయని శాస్త్రవేత్తలు అన్నారు. ఎండోబారియర్‌ను వాడిన 72 శాతం మందిలో మధుమేహం పూర్తిగా తగ్గిపోయిందని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments