Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలం చెమట దుర్గంధం... అభ్యంగన స్నానం అవసరం... నువ్వుల నూనె రాసుకుని...

Webdunia
సోమవారం, 31 మార్చి 2014 (14:12 IST)
WD
ఎండాకాలం వచ్చేసింది. కొందరికి చెమట పోయడం ఓ మోతాదులో ఉంటే మరికొందరు నీళ్లు కారిపోతుంటారు. శరీరం నుంచి చెమట కారడంతో దుర్గంధం వస్తుంటుంది. అందువల్ల శరీరం దుర్వాసన పూర్తిగా తగ్గిపోవాలంటే ప్రతివారంలో ఒక్కరోజు నువ్వుల నూనె ఒంటికి రాసుకుని చింతపండు గానుగ గింజలు నూరి ఆ ముద్దతో ఒంటికి నలుగుపెట్టుకుంటే చర్మం నుంచి వచ్చే దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది.

మరికొంతమందిలో విపరీతంగా చెమట పోస్తుంది. అటువంటివారు వేపాకు, తామరపువ్వులు, దానిమ్మ చెక్క, నీళ్లతో నూరి ఆ ముద్దతో శరీరానికి నలుగుపెట్టుకుంటే అధికంగా వచ్చే చెమట శాతం తగ్గుతుంది.

ఇంకా చర్మంపై దురద, చిన్నచిన్న మచ్చలు వచ్చి బాధపెడుతుంటే తులసి ఆకులను నిమ్మకాయ రసంలో నూరి ఒంటికి రాసుకుని నాలుగు గంటల తర్వాత స్నానం చేస్తే దురద, చిడుములు తగ్గిపోతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments