Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి స్పెషల్ : సబుదాన ఖీర్ ఎలా చేయాలి?

Webdunia
సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (18:33 IST)
మహాశివరాత్రి స్పెషల్ : సబుదాన ఖీర్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలు : నాలుగు కప్పులు 
సగ్గు బియ్యం : ఒక కప్పు 
పంచదార : 3/4 కప్పులు 
ఏలకుల పొడి : పావు టీ స్పూన్ 
నీరు : ఒక కప్పు 
 
తయారీ విధానం: 
ముందుగా సగ్గు బియ్యాన్ని నీటిలో శుభ్రం చేసి పది నిమిషాల పాటు ఊరనివ్వాలి. తర్వాత నీటిని వేడి చేసి అందులో సగ్గు బియ్యంను వేసి ఉడికించాలి. తర్వాత అందులో పాలు పంచదార వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఇందులోనే యాలకుల పొడి చేర్చాలి. అంతే జీడిపప్పు, ద్రాక్ష లేకుంటే డ్రై ఫ్రూట్స్‌ని కూడా నేతిలో వేయించి.. మహాశివుడికి నైవేద్యంగా సమర్పించి ఆరగించవచ్చును.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

Show comments