Maha Shivratri 2025: తెల్లని పువ్వులతో పూజ.. అప్పులు మటాష్

సెల్వి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (20:42 IST)
భక్తులు తమ మహాశివరాత్రి పండుగను సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించడం ద్వారా ప్రారంభిస్తారు. సమీపంలోని ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లో శివలింగానికి ఆచార స్నానం చేయడం జరుగుతుంది.
 
ఇంకా ఆలయాల్లో భక్తులు శివలింగానికి తేనె, పాలు, నీరు, బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ చేసి ఆలయాల్లో జరిగే అభిషేకాదులను కనులారా వీక్షిస్తారు. ఇంకా పంచాక్షర మంత్రం 'ఓం నమః శివాయ'ను జపిస్తూ గడుపుతారు.
 
శివాలయాల్లో రాత్రి పూట జరిగే అభిషేకాలను వీక్షించేవారికి సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుంది. శివరాత్రి రోజున తెల్లని పువ్వులతో పూజించే వారికి సర్వదోషాలు, అప్పుల బాధలు వుండవు. తెల్లని పువ్వులను శివరాత్రి రోజున మహాదేవునికి అర్పించే వారికి ఆర్థిక సమస్యలంటూ వుండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

లేటెస్ట్

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments