Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha Shivratri 2025: తెల్లని పువ్వులతో పూజ.. అప్పులు మటాష్

సెల్వి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (20:42 IST)
భక్తులు తమ మహాశివరాత్రి పండుగను సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించడం ద్వారా ప్రారంభిస్తారు. సమీపంలోని ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లో శివలింగానికి ఆచార స్నానం చేయడం జరుగుతుంది.
 
ఇంకా ఆలయాల్లో భక్తులు శివలింగానికి తేనె, పాలు, నీరు, బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ చేసి ఆలయాల్లో జరిగే అభిషేకాదులను కనులారా వీక్షిస్తారు. ఇంకా పంచాక్షర మంత్రం 'ఓం నమః శివాయ'ను జపిస్తూ గడుపుతారు.
 
శివాలయాల్లో రాత్రి పూట జరిగే అభిషేకాలను వీక్షించేవారికి సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుంది. శివరాత్రి రోజున తెల్లని పువ్వులతో పూజించే వారికి సర్వదోషాలు, అప్పుల బాధలు వుండవు. తెల్లని పువ్వులను శివరాత్రి రోజున మహాదేవునికి అర్పించే వారికి ఆర్థిక సమస్యలంటూ వుండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments