Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా శివరాత్రి 2022: ఉపవాసం వుంటే ఇవి తినవచ్చు...

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:07 IST)
మహా శివరాత్రి మార్చి 1న జరుపుకుంటారు. ఉపవాసం వుండేవారు.. పెరుగు, బర్ఫీతో పాటు పాల ఆధారిత వంటకాలు తీసుకోవచ్చు. పాలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 
 
ఉపవాసం ఉన్నప్పుడు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఉప్పును మాత్రం ఆహారంలో తీసుకోకూడదు. డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఆకలి నుంచి తప్పించుకోవచ్చు.  
 
బంగాళాదుంపలు మహా శివరాత్రి ఉపవాసం సమయంలో తినడానికి ఉత్తమ ఆహార పదార్థాలలో ఒకటి, బంగాళాదుంపలను ఉడకబెట్టి, వాటిని కోసి పెరుగుతో పాటు తినండి. 
 
ఉపవాసం లేదా వ్రతం సమయంలో సగ్గుబియ్యంతో కిచిడి లేదా స్వీట్స్ తీసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు చేయకపోయినా నిర్బంధమే - అరెస్టులే ... బలూచిస్థాన్‌ ప్రజలపై పాక్ ఉక్కుపాదం

అమరావతి మహిళలు వేశ్యలా.. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బెండు తీయండి...

విహార యాత్రలో విషాదం - ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మృతి

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments