Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు ఏ శివలింగాన్ని పూజించాలి? ఫలితం ఏంటి?

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (21:59 IST)
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణ లింగాన్ని, వాణిజ్య ప్రధానులైన వైశ్యులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలా లింగాల్ని అర్చించాలి. స్ఫటిక లింగాన్ని మాత్రం ఎవరైనా అర్చించవచ్చు.


స్త్రీల విషయంలో భర్త జీవించిలేనివారు స్ఫటిక లింగాన్ని కానీ లేదా రసలింగాన్ని కానీ అర్చిస్తే  మంచిదని లింగపురాణంలో చెప్పబడింది. స్త్రీలలో అన్ని వయసుల వారూ స్ఫటిక లింగాన్ని అర్చించవచ్చు.

 
ఏ లింగపూజతో ఎలాంటి ఫలితం వస్తుందో చూద్దాం. రత్నజలింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం, వైభవం సిద్ధిస్తాయి. శిలా లింగాన్ని పూజించడం వల్ల సర్వం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజ లింగపూజ కూడా ధన సంపత్తిని ఇస్తుంది.


దారుజ లింగం భోగ విలాసాలను ఇస్తుంది. లింగ పూజ కూడా శిలా లింగంలానే పరిపూర్ణతనిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్ఠమైనదని చెప్పబడింది. అన్నింటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహలింగం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

తర్వాతి కథనం
Show comments