Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు ఏ శివలింగాన్ని పూజించాలి? ఫలితం ఏంటి?

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (21:59 IST)
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణ లింగాన్ని, వాణిజ్య ప్రధానులైన వైశ్యులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలా లింగాల్ని అర్చించాలి. స్ఫటిక లింగాన్ని మాత్రం ఎవరైనా అర్చించవచ్చు.


స్త్రీల విషయంలో భర్త జీవించిలేనివారు స్ఫటిక లింగాన్ని కానీ లేదా రసలింగాన్ని కానీ అర్చిస్తే  మంచిదని లింగపురాణంలో చెప్పబడింది. స్త్రీలలో అన్ని వయసుల వారూ స్ఫటిక లింగాన్ని అర్చించవచ్చు.

 
ఏ లింగపూజతో ఎలాంటి ఫలితం వస్తుందో చూద్దాం. రత్నజలింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం, వైభవం సిద్ధిస్తాయి. శిలా లింగాన్ని పూజించడం వల్ల సర్వం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజ లింగపూజ కూడా ధన సంపత్తిని ఇస్తుంది.


దారుజ లింగం భోగ విలాసాలను ఇస్తుంది. లింగ పూజ కూడా శిలా లింగంలానే పరిపూర్ణతనిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్ఠమైనదని చెప్పబడింది. అన్నింటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహలింగం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

తర్వాతి కథనం
Show comments