Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రాజధానులన్నారు, ఒక్క రాజధాని కూడా లేకుండా చేసారు: ప్రధాని మోదీ

ఐవీఆర్
సోమవారం, 6 మే 2024 (19:38 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ... ''మూడు రాజధానులు అన్నారు. కనీసం ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. మూడు రాజధానుల పేరిట దోచుకుని ఖజానా ఖాళీ చేస్తున్నారు.
 
వైసిపివాళ్లకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాదు కానీ కరెప్షన్ మేనేజ్మెంట్ మాత్రం అద్భుతంగా చేస్తారు. ఆంధ్రప్రజలు వైసిపికి ఐదేళ్ల సమయం ఇచ్చారు. కానీ ఆ పార్టీ పూర్తిగా ఆ సమయాన్ని వృధా చేసుకున్నది. ఇక ఆ పార్టీని భరించే శక్తి ఆంధ్ర ప్రజలకు లేదు. జగన్‌కు తన తండ్రి రాజకీయ వారసత్వం కావాలి కానీ కనీసం ఆయన మొదలు పెట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి చెయ్యలేదు. ఎన్డీయే నినాదం అభివృద్ధి అయితే వైసిపి ప్రభుత్వం నినాదం అవినీతి.
 
ఏపీ అభివృద్ధిపథంలో నడవాలంటే మీరందరూ ఎన్డీయే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకు ఘన విజయం అందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలనాడు శ్రీ ఎన్టీ రామారావు గారు శ్రీరాముడిగా నటించారు. బీజేపీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments