Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు ఓటేస్తే విద్యార్థులకు బంపర్ ఆఫర్..!

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:40 IST)
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లకు తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి హామీలు, వరాలు ఇస్తుంటారు. సరిగ్గా ఓ కాలేజీ కూడా ఇలాగే వరం ఇచ్చింది. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ వరం ఇచ్చింది ఓటర్లకు కాదు... ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు. 
 
'తల్లిదండ్రులు ఓటేస్తే పిల్లలకు పది మార్కులు ఎక్కువ కలుపుతాం' అంటూ హామీ ఇచ్చింది. అయితే ఆ కాలేజీ ఉన్నది మాత్రం ఇక్కడ కాదు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేస్తే.. విద్యార్థుల ఫైనల్ రిజల్ట్‌లో పది మార్కులు కలుపుతామని ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఆర్కే ఛత్రీ హామీ ఇచ్చారు. చెప్పడమే కాదు గేటుకు పెద్ద బ్యానర్ కూడా కట్టారు.
 
ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం. భావి తరాల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందంటూ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ ఓటేయండి. ఓటు వేసిన వారి పిల్లలకు ఫైనల్ రిజల్ట్‌లో పది మార్కులు అదనంగా కలుపుతాం” అని ఆ బ్యానర్‌లో వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments