Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు పోయిన తర్వాత చేప బ్రతుకు లాంటిదని తెలుసుకోలేకపోతున్నాడు, అలాంటి వారికి గతిలేదు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (15:20 IST)
పరగ ముందరి తమ బ్రతుకు తెర్వెరుగక
సకల సంపదలును సతము లనుచు
జలము బాయు చేప చంద మేర్పడి తుద
గతియు వేరె లేక కలుగు వేమ!!
 
తమ జీవన గమనం ఎలా వుంటుందో తెలుసుకోలేక తనకు గల సిరి సంపదలు అలాగే శాశ్వతాలు అని ఎంచుతాడు మనుజుడు. నీళ్లు పోయిన తర్వాత చేప బ్రతుకు లాంటిదని తెలుసుకోలేకపోతున్నాడు. అలాంటి వారికి గతిలేదు.
 
2. 
రూపు పేరు రెండు రూఢితో గలిగిన
పేరు రూపు క్రియను పెనసి యుండు
నామ రూపములును నాశ మొందుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ
 
- రూపంతో పేరు ఏర్పడుతుంది. పేరు రూపానికి ఏర్పడుతుంది. రూపం పేరూ, పేరూ రూపం అనేవి అన్యోన్యాశ్రయం అయి వున్నాయి. ఇటు రూపం కానీ అటు పేరు కానీ రెండూ మిథ్యయే. కాబట్టి ఈ రెండూ నాశనం అవడమే మంచిది. అదే ముక్తి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments