Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు కథలు చెప్పడం వల్ల ప్రయోజనాలేంటి?

Webdunia
శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (15:55 IST)
నిద్రపుచ్చడంతో పాటు తినిపించడానికి నాన్నమ్మ, తాతయ్యలు కథలు చెబుతుంటారు. పిల్లలకు కథలు చెప్తే ఓపిగ్గా వింటారు. పిల్లలకు ఈ కథల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పిల్లలకు వీటి ద్వారా కొత్తకొత్త పదాలు పరిచయం చేయవచ్చు. ఏదైనా పదం వింతగా ధ్వనిస్తే, చిన్నారులు దాని అర్థం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతారు, తద్వారా, ఓ పదం వారికి నేర్పించినట్టువుతుంది. కథల ద్వారా వినగలిగే సామర్థ్యం కూడా మెరుగువుతుంది. 
 
క్లాస్ రూంలో పిల్లలు ఎక్కువగా వినడం కన్నా మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే, వారు మంచి శ్రోతలు కారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కథలు వినడాన్ని గనుక వారు అలవర్చుకుంటే, వారిలో వినడం ద్వారా విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెంపొందుతుంది. నేర్చుకునే నైపుణ్యం కూడా ఇతోధికంగా మెరుగవుతుంది. 
 
నేటి కాలంలో టీవీ చానళ్ళు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల కారణంగా పిల్లల్లో మానసిక అభివృద్ది కుంటుపడుతోందని, అయితే, కథలు వినడం ద్వారా వారిలో భావోద్వేగాలు, భావనలు అభివృద్ధి చెందుతాయనీ మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments