Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ పెడుతున్నారా?

Webdunia
సోమవారం, 8 సెప్టెంబరు 2014 (16:31 IST)
స్కూల్స్ వెళ్లే పిల్లలకు రంగు రంగుల ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం పెట్టి పంపుతున్నారా? అయితే జాగ్రత్త పడండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు ఇచ్చి పంపిస్తుంటే ఈ కథనం చదవాల్సిందే. టపర్ వేర్ వంటి హై క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాల్లో పిల్లల ఆహారం ఇచ్చి పంపించవచ్చు. 
 
అంతేకానీ తక్కువ ధరలకు అమ్మే నాణ్యత లోపం గల ప్లాస్టిక్ డబ్బాలలో ఆహారం ఇచ్చి పంపడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు వేడికి మెల్ట్ కావడంతో పాటు రంగు కూడా ఆహారంలో కరిగి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుచేత ప్లాస్టిక్ డబ్బాల ఎంపికలో పారెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments