పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ పెడుతున్నారా?

Webdunia
సోమవారం, 8 సెప్టెంబరు 2014 (16:31 IST)
స్కూల్స్ వెళ్లే పిల్లలకు రంగు రంగుల ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం పెట్టి పంపుతున్నారా? అయితే జాగ్రత్త పడండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు ఇచ్చి పంపిస్తుంటే ఈ కథనం చదవాల్సిందే. టపర్ వేర్ వంటి హై క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాల్లో పిల్లల ఆహారం ఇచ్చి పంపించవచ్చు. 
 
అంతేకానీ తక్కువ ధరలకు అమ్మే నాణ్యత లోపం గల ప్లాస్టిక్ డబ్బాలలో ఆహారం ఇచ్చి పంపడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు వేడికి మెల్ట్ కావడంతో పాటు రంగు కూడా ఆహారంలో కరిగి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుచేత ప్లాస్టిక్ డబ్బాల ఎంపికలో పారెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి

ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీర్ దాస్‌తో కంగనా రనౌత్ కిస్సింగ్ సీన్.. పెదవులకు గాయం.. అసలు సంగతేంటి?

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

Show comments