Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు రోజూ ఓ ఆరెంజ్ ఇస్తే.. ఎంత మంచిదో తెలుసా?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (11:56 IST)
రోజూ పిల్లలకు ఓ ఆరెంజ్ పండును ఆహారంలో భాగం చేస్తే ఎంత మేలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. కమలాపండ్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. రోజూ ఓ గ్లాసు కమలాపండు రసం తాగడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ ఓ ఆరెంజ్‌ తినేవాళ్లలో కంటిచూపు తగ్గడం అనేది ఉండదట. 
 
ఆరెంజ్‌లోని విటమిన్‌-సి, పొటాషియం ద్వారా గుండె పనితీరు మెరుగ్గా వుంటుందట. అందుకే రోజూ కనీసం ఓ ఆరెంజ్‌ తింటే హృద్రోగ సమస్యలు కూడా తక్కువ అంటున్నారు. కమలాపండ్లలో పీచు కూడా ఎక్కువ. అందుకే పిల్లల్లో డయేరియా వంటివి కూడా తగ్గుతాయి. 
 
ఇంకా ఆరెంజ్‌లో విటమిన్‌-సి గాయాల్నీ ఇన్ఫెక్షన్లనీ కూడా త్వరగా తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments