Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు రోజూ ఓ ఆరెంజ్ ఇస్తే.. ఎంత మంచిదో తెలుసా?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (11:56 IST)
రోజూ పిల్లలకు ఓ ఆరెంజ్ పండును ఆహారంలో భాగం చేస్తే ఎంత మేలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. కమలాపండ్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. రోజూ ఓ గ్లాసు కమలాపండు రసం తాగడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ ఓ ఆరెంజ్‌ తినేవాళ్లలో కంటిచూపు తగ్గడం అనేది ఉండదట. 
 
ఆరెంజ్‌లోని విటమిన్‌-సి, పొటాషియం ద్వారా గుండె పనితీరు మెరుగ్గా వుంటుందట. అందుకే రోజూ కనీసం ఓ ఆరెంజ్‌ తింటే హృద్రోగ సమస్యలు కూడా తక్కువ అంటున్నారు. కమలాపండ్లలో పీచు కూడా ఎక్కువ. అందుకే పిల్లల్లో డయేరియా వంటివి కూడా తగ్గుతాయి. 
 
ఇంకా ఆరెంజ్‌లో విటమిన్‌-సి గాయాల్నీ ఇన్ఫెక్షన్లనీ కూడా త్వరగా తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments