పిల్లలకు రోజూ ఓ ఆరెంజ్ ఇస్తే.. ఎంత మంచిదో తెలుసా?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (11:56 IST)
రోజూ పిల్లలకు ఓ ఆరెంజ్ పండును ఆహారంలో భాగం చేస్తే ఎంత మేలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. కమలాపండ్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. రోజూ ఓ గ్లాసు కమలాపండు రసం తాగడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ ఓ ఆరెంజ్‌ తినేవాళ్లలో కంటిచూపు తగ్గడం అనేది ఉండదట. 
 
ఆరెంజ్‌లోని విటమిన్‌-సి, పొటాషియం ద్వారా గుండె పనితీరు మెరుగ్గా వుంటుందట. అందుకే రోజూ కనీసం ఓ ఆరెంజ్‌ తింటే హృద్రోగ సమస్యలు కూడా తక్కువ అంటున్నారు. కమలాపండ్లలో పీచు కూడా ఎక్కువ. అందుకే పిల్లల్లో డయేరియా వంటివి కూడా తగ్గుతాయి. 
 
ఇంకా ఆరెంజ్‌లో విటమిన్‌-సి గాయాల్నీ ఇన్ఫెక్షన్లనీ కూడా త్వరగా తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోటీ చేసిన రెండు చోట్ల గెలిచిన టీవీకె విజయ్, త్రిష డిప్యూటీ సీఎం?

తమిళనాడులో విజయ్‌ గెలుపు.. సంబరాలు చేసుకుంటున్న జగన్ ఫ్యాన్స్.. ఎందుకు?

యువతిని చంపేసి చెత్తకుప్పలో పడేసారు, ఏం జరిగింది?

విజయ్‌కి అన్నామలై కితాబు.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ నేత ఎందుకు? (video)

తమిళనాడు ఎన్నికల్లో ఆటో డ్రైవర్ చేతిలో మాజీ మంత్రికి డిపాజిట్ గల్లంతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi and Pawan Kalyan: టీవీకే విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్

PawanKalyan: వాదోపవాదాలకు దారితీసిన పవన్ కళ్యాణ్ బంగారం 20వ వార్షికోత్సవం

Joe Sharma: M4M మూవీలో కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్

రీల్స్ తో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ రణబాలి నుంచి ఏందయ్య సామీ.. సాంగ్

Dalapati Vijay : దళపతి విజయ్ కు టాలీవుడ్ యూత్ హీరోలు ప్రశసంలు -త్రిషకు శుభాకాంక్షలు

తర్వాతి కథనం
Show comments