పిల్లలకు కొత్త కొత్త అంశాల్ని నేర్పిస్తుంటే.. మెదడు పదునెక్కుతుందట!

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2015 (18:18 IST)
పిల్లల్ని ఎప్పుడూ స్కూళ్ళు, చదువులు, హోం వర్కులు, ఆపైన టీవీ కార్యక్రమాలకు పరిమితం చేస్తే వారిలోని సృజనాత్మక శక్తి అజ్ఞాతంగానే వుండిపోతుంది. సాధారణంగా చదువుల నుంచి ఖాళీ దొరికితే టెలివిజన్ ముందు సెటిలయిపోతుంటారు. అలాకాకుండా వారికి కొత్త కొత్త అంశాల్ని నేర్పిస్తుంటే మెదడు పదునెక్కుతుంది. అందుచేత ఖాళీ సమయాల్లో ముఖాకృతులను గీయడం నేర్పించండి. 
 
అందుచేత తెల్లని ఔట్ లైన్స్ జతచేసి, నిండు రంగులు మేళవించినప్పుడు ముఖాకృతి క్లాసిక్‌గా కనిపిస్తాయి. గోడకు తెల్లని కాగితాన్ని అంటించాలి. దానిముందు ఓ వైపుగా చిన్నారిని నిటారుగా కూర్చోబెట్టి, లైటింగ్ ఫోకస్ చేస్తే ఆ చిన్నారి నీడ కాగితంపై పడుతుంది. ఈ నీడచుట్టూ ఔట్ లైన్ గీసుకుని, దాన్ని కట్ చేయాలి. ఈ రూపాన్ని రంగుల కాగితంపై అంటించి, చుట్టూ తెల్లని ఫ్రేమ్‌ అమర్చితే వెరైటీ చిత్రం తయారవుతుంది. ఇలాగే వివిధ రూపాలు గీసుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అలా చేయడం హిందూ మతానికే మంచిది కాదు : సుప్రీంకోర్టు

సొంత ఇల్లు - భూమి లేదు : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 50కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ..

మనుషుల ప్రాణాలకంటే కుక్కల ప్రాణాలే ముఖ్యమా? వీడియో చూడండి

సోషల్ మీడియా పోస్టులు.. పోలీసులు నిద్రపోతున్నారా? హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranveer Singh: అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలో రణవీర్ సింగ్ కు అభిమానం వెల్లువెత్తింది

కన్నడ చిత్రం రాక్షసపురం కు కె.ఎస్. రామారావు సపోర్ట్

Raghu Kunche: రఘుకుంచె గేదెలరాజు రిలీజ్ డేట్ మారింది

Niharika: ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటా : నిహారిక కొణిదెల

Arya: ఆర్యా, పోలూరు కృష్ణ కాంబినేషన్ టైటిల్ రంజీ

Show comments