Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్స్ ఫుడ్ లిస్ట్: ఉదయం 8 గంటలకు ఇడ్లీ లేదా ఎగ్ దోసె!

Webdunia
బుధవారం, 3 డిశెంబరు 2014 (16:10 IST)
పిల్లలకు ఉదయం 6 గంటలకు పాలు, 2 బాదం పప్పులు
* ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
* 11 గంటలకు అరటిపండు లేదా ఇతర పండ్లు ఏమైనా.. 
* మధ్యాహ్నం ఒంటి గంటకు- నెయ్యి వేసిన పప్పు, అన్నం పెరుగు అన్నం. 
* 3 గంటలకు నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
* సాయంత్రం 5 గంటలకు - ఏదైనా పండు 
* సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ 
* రాత్రి పడుకోబోయే ముందు - గ్లాసుడు పాలు, 2 ఖర్జూరం పండ్లు తినిపించాలి. 
 
ఆదివారాలు, బుధవారాల్లో నాన్ వెజ్ చేర్చుకోవడం చేయాలి. వారానికి రెండు లేదా మూడు రోజులు మాంసం, చేపలు, రొయ్యలు వంటివి ఆహారంతో పాటు పిల్లలకు తినిపించడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments