Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీనేజర్లకు ఇంటర్నెట్‌తో ముప్పే.. వారానికి 14 గంటలకు మించి వాడితే?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (17:15 IST)
నాగరికత పెరిగిపోయిన నేపథ్యంలో మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ల వాడకం ఎక్కువైపోతుంది. వీటిని వాడాలంటే ఇంటర్నెట్ కూడా తప్పనిసరి అయ్యింది. ముఖ్యంగా టీనేజర్లు ఇంటర్నెట్ నెట్ వినియోగంలో బాగా ఆసక్తి చూపుతుంది. అయితే ఇంటర్నెట్ వినియోగంతో టీనేజర్లకు ముప్పు పొంచివుందని తాజా అధ్యయనంలో తేల్చింది. టీనేజర్లు ఇంటర్నెట్ వినియోగంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని న్యూయార్క్‌కు చెందిన ఓ అధ్యయనం తేల్చింది. 
 
అది కూడా వారంలో 14 గంటలకు మించి ఇంటర్నెట్ వాడకూడదని.. ఒకవేళ 14 గంటలకు మించి నెట్ వాడితే స్థూలకాయం, బీపీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకా వారానికి 25 గంటలకు మించి ఇంటర్నెట్ ఉపయోగిస్తే వారి ఆరోగ్యం మరింతెక్కువగా దెబ్బతింటుందని హెన్రీఫోర్డ్ ఆసుపత్రి వైద్యుడు ఆండ్రియా కాస్సిడి తెలిపారు. బ్రౌజింగ్ ఎక్కువ చేసేవారిలో 43 శాతం మంది అధిక బరువున్నారని పరిశోధకులు వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments