పిల్లలతో ఏర్పడే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే..?

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:20 IST)
సాధారణంగా పిల్లలు పుట్టి, కాస్త పెద్దవాళ్లయ్యాక చాలామంది తల్లులు తమ అభిరుచులూ, ఆసక్తులను వదిలేస్తుంటారు. మీరూ అలాంటి మూసలో పడిపోవద్దు. ఎన్ని పనులున్నా మీకు ఇష్టమైన వాటికి కొంత సమయం కేటాయించుకునేలా చూసుకోండి.

ఓ పుస్తకం చదువుకోవడం, ఏదైనా రాసుకోవడం, వ్యాయామం చేయడం.. ఇలా మీకు ఏది ఇష్టమో, ఏదీ ముఖ్యమో దానిపై దృష్టి పెట్టండి. మీ జీవితంలో భాగం చేసుకోండి. దానికి తగినట్లుగా మీ దినచర్యను రూపొందించుకోండి. 
 
పనులతో విపరీతంగా అలసిపోయారు. కనీసం అరగంట నుంచి గంటవరకు విశ్రాంతి తీసుకోవాలి. పిల్లల్ని కాసేపు ఆడుకోమని చెప్పి విశ్రాంతి తీసుకోండి. స్నేహితురాళ్లను కలిసి చాలా రోజులైందా.. ఓ సాయంత్రం పిల్లల్ని మీ భాగస్వామికి అప్పగించి వాళ్లింటికి వెళ్లి రండి. కాసేపు ఉపశమనంగా అనిపిస్తుంది. 
 
పిల్లల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. అల్లరి చేస్తారు. ఇల్లంతా బొమ్మలు పారేస్తారు. రకరకాల కోరికలు కోరతారు. అలాంటి సమయాల్లో సహజంగా సహనం తగ్గుతుంది. అలాగని కోపం తెచ్చుకోకండి. కాసేపు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం, కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం చేయండి. వాళ్ల పనులు వాళ్లు చేసుకునేలా, వేళకు చదువుకునేలా అలవాటు చేయండి. దీనివల్ల వాళ్లకు బాధ్యత తెలుస్తుంది. మీకూ కొంత ఒత్తిడి తగ్గుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

Show comments