Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు సమోసాలను లాగిస్తున్నారా.. ఇవి తప్పవు జాగ్రత్త..!

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:07 IST)
పిల్లలు ఎక్కువ సమోసాలను తింటున్నారా.. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమోసా తిన్నప్పుడు, దానిలోని చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్ రక్తనాళాలకు అంటుకుంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. 
 
అంతేగాకుండా ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో అధిక బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమోసాలు తినడం వల్ల మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు వేగంగా పెరుగుతాయి.
 
సమోసాలు కొనాలని షాపుకు వెళ్తున్నారా... అయితే ముందుగా మీరు చూడాల్సింది నూనెను. సమోసాలు మళ్లీ మళ్లీ అదే నూనెలో వేయించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఇందులో ఉపయోగించే బంగాళాదుంపలు పాడైతే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments