పిల్లలకు ఏ సైజ్ ప్లేటులో అన్నం పెడుతున్నారా?

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (16:57 IST)
అన్నం వడ్డించే ప్లేటులపై పిల్లలు ఆహారం తీసుకోవడం ఆధారపడివుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని తాజా అధ్యయనంలో తేలింది. నిర్దిష్ట పరిమాణంలో తిండి తీసుకోవాలనే అవగాహన పిల్లల్లో ఉండదు. అలవాటు కూడా ఉండదు. అందుకే వారి భోజనం అలవాటు ఎప్పటికప్పుడు మారుతుంది. 
 
చిన్నపిల్లలు ఎంత తింటున్నారనేది వారి పళ్లెం సైజును బట్టి ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో గుర్తించారు. పిల్లలకు సరిపోయేలా ఉండే పళ్లెంలో వడ్డించినప్పుడు వారు మితంగానే తిన్నారు. 
 
అదే పెద్ద పళ్లేల్లో వడ్డించినప్పుడు.. ఎక్కువ వడ్డించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ కేలరీలు తీసుకున్నారట. మాంసాహారం తీసుకునే సమయంలో ఇలా పళ్లేన్ని బట్టి ఎక్కువ వడ్డించుకోవడం బాగా పెరుగుతుందట. అందుకే పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని పరిశోధకులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా పేరు మార్చే అంశాన్ని పరిశీలిస్తాం : కేటీఆర్

ఏపీ ఐటీ రంగంలో కీలక పరిణామం - వైజాగ్‌లో ఐబీఎం సేవలు

రక్షణ కల్పించాలంటే పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిని పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Show comments