Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు ఏ సైజ్ ప్లేటులో అన్నం పెడుతున్నారా?

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (16:57 IST)
అన్నం వడ్డించే ప్లేటులపై పిల్లలు ఆహారం తీసుకోవడం ఆధారపడివుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని తాజా అధ్యయనంలో తేలింది. నిర్దిష్ట పరిమాణంలో తిండి తీసుకోవాలనే అవగాహన పిల్లల్లో ఉండదు. అలవాటు కూడా ఉండదు. అందుకే వారి భోజనం అలవాటు ఎప్పటికప్పుడు మారుతుంది. 
 
చిన్నపిల్లలు ఎంత తింటున్నారనేది వారి పళ్లెం సైజును బట్టి ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో గుర్తించారు. పిల్లలకు సరిపోయేలా ఉండే పళ్లెంలో వడ్డించినప్పుడు వారు మితంగానే తిన్నారు. 
 
అదే పెద్ద పళ్లేల్లో వడ్డించినప్పుడు.. ఎక్కువ వడ్డించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ కేలరీలు తీసుకున్నారట. మాంసాహారం తీసుకునే సమయంలో ఇలా పళ్లేన్ని బట్టి ఎక్కువ వడ్డించుకోవడం బాగా పెరుగుతుందట. అందుకే పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని పరిశోధకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments