Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. పిల్లలకు పెట్టాల్సినవి..

Webdunia
గురువారం, 6 మే 2021 (19:19 IST)
Rajma_Chapathi
ఉదయం ఆరు గంటలకు పాలు.. రెండు బాదం పప్పులు 
ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
11 గంటలకు అరటి పండు లేదా ఇతర పండ్లు ఏమైనా. 
 
మధ్యాహ్నం ఒంటి గంటకు.. నెయ్యి వేసిన పప్పు, పెరుగన్నం. 
3 గంటలకు.. నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
సాయంత్రం ఐదు గంటలకు ఏదైనా పండు 
 
సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ, రాత్రి నిద్రించేందుకు ముందు గ్లాసుడు పాలు.. రెండు ఖర్జూర పండ్లు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments