పిల్లలకు పొద్దున్నే అల్పాహారం తినిపిస్తున్నారా?

Webdunia
గురువారం, 5 ఫిబ్రవరి 2015 (18:35 IST)
పిల్లల్ని ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దాలనే సవాల్ చాలా తల్లిదండ్రులది. దానికోసం పిల్లలకు అదేపనిగా ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా.. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టి చూడండి.
 
* పద బంధాలూ, చెస్ వంటివి పిల్లల మెదడుని చురుగ్గా మారుస్తాయి. సుడుకోను నేర్పించండి. పిల్లలు సంగీతం పాడినా, వాద్య పరికరం వాయించినా, వాళ్ల కుడివైపు మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది. ఎలాంటి సంగీతం నేర్చుకున్నా పిల్లల్లో ఐక్యూ బాగుంటుందనీ, ఆ పిల్లలు చదువుల్లో రాణిస్తారని అధ్యయనాల్లో తేలింది. 
 
* చురుగ్గా ఆడుకోవడం, స్కూల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల వాళ్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, బృందంతో కలిసి పనిచేయడం, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకునేలా చిన్నారుల్ని ప్రోత్సహించాలి. విజ్ఞానాన్ని పెంచడానికి సులువైన టెక్నాలజీతో సంబంధం లేని మార్గం.. పుస్తకపఠనం. వారికి చిన్న వయసు నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేయండి. 
 
అధ్యయనాల ప్రకారం.. పొద్దున్నే టిఫిన్ తినని వారితో పోలిస్తే .. తినే వారిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. దీంతో పిల్లలు దేన్నయినా సులువుగా నేర్చుకుంటారు. అందుకే పొద్దున్నే అల్పాహారం తినిపించడం అన్నివిధాలా మంచిది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మోహన్ బాబు - మంచు విష్ణులపై కేసు నమోదు

నా ఫోన్ నెంబరునే బ్లాక్ చేస్తావా? ప్రియుడి పొట్టలో కత్తితో పొడిచిన ప్రియురాలు

త్రీ సిస్టర్స్ సూసైడ్ కేసు : కొరియన్ గేమ్ చివరి టాస్క్ ఆత్మహత్యనా?

Rahul Gandhi: నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శరీరం చెప్పే ప్రతి మాటనూ అందరూ వినాలి : చిరంజీవి

Regina Cassandra: వీడియోగ్రాఫర్ కు రెజీనా కాసండ్ర క్లాస్ తీసుకుంది

Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Show comments