Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పోషకాహారం తప్పనిసరి.. పాలతో పాటు ఇవి కూడా ఇవ్వండి..

పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు ఇస్తే పిల్లల ఎదు

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (11:58 IST)
పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు ఇస్తే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
సగం కప్పు మొలకెత్తిన సోయా గింజల్లో 230 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అది ఎముకల పటిష్టానికి తోడ్పడుతుంది. అలాగే సాల్మాన్ చేపలోనూ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం తినని వాళ్లు కూడా ఇష్టపడే ఫుడ్‌ చేపలు. అందులోని సాల్మన్‌ చేపలు ఇంకా శ్రేష్టమైనవి. ఈ సాల్మన్‌ ఫిష్‌లో 212మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
 
సోయాపాలతో చేసిన పెరుగులాంటి పదార్థం ఇది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. సగం కప్పు టోఫులో 253 గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇక బాదం గింజల్లో క్యాల్షియంపాళ్లు తక్కువే. పిడికెడు బాదం గింజలనుంచి 72 మి.గ్రాముల క్యాల్షియం లభిస్తుందని న్యూట్రీషన్లు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments