Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ యూజర్లూ.. జర జాగ్రత్త! మొబైల్‌ థ్రెట్స్‌లో భారత్ స్థానమేంటి?

Webdunia
బుధవారం, 20 జనవరి 2016 (08:35 IST)
దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నానాటికీ పెరిగిపోతున్నారు. అదేసమయంలో సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఫలితంగా మొబైల్ థ్రెట్స్ సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు యాంటీ వైరస్ తయారీ సంస్థ వెల్లడించిన 'కాస్పర్‌ స్కై' తన తాజా నివేదికలో పేర్కొంది.
 
అదేసమయంలో మొబైల్‌ థ్రెట్స్‌ బారిన పడటంలో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో ఉందని.. ఆ మేరకు వినియోగదారులు అప్రమత్తంగా వుండాల్సిన అవసరముందని హెచ్చరించింది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు, మాల్‌వేర్‌ దాడులు, సమాచార దోపిడీ జరిగే ప్రమాదం పెరుగుతోంది. 
 
ఈ మధ్య ఆన్‌లైన్‌ షాపింగ్‌, బిల్లులు చెల్లించడం, ఆర్థిక లావాదేవీల కోసం మొబైల్‌ ఫోన్లపైనే ఎక్కువమంది యూజర్లు ఆధారపడుతున్నారు. మీ ఆర్థిక లావాదేవీలు.. సైబర్‌ నేరగాళ్లు.. హ్యాకర్ల దాడికి లోనవకుండా ఉండాలంటే.. మొబైల్‌ ఫోన్లలో వెంటనే మరింత రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ‘కాస్పర్‌ స్కై’ దక్షిణాసియా ఎండీ ఇటాఫ్‌ హల్దే తెలిపారు. సో స్మార్ట్‌ యూజర్లూ.. బీకేర్‌ఫుల్‌!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments