Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్.. ఇయర్ ఫోన్స్ వాడుతున్న వారైతే?

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (19:46 IST)
రోజు రోజుకీ టెక్నాలజీ పెరిగిపోతోంది. ఇందుకు కారణంగా మనం వాడే స్మార్ట్ ఫోన్. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవదు. స్మార్ట్ ఫోన్‌కు బదులు ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వంటి పరికరాలు చెవిని అంటిపెట్టుకుని వుంటున్నాయి. అయితే హెడ్ సెట్ల వాడకం ద్వారా 1.1 బిలియన్ యువత చెవులు వినిపించకుండా పోయే ప్రమాదంలో వున్నట్లు తాజా సర్వేలో తేలింది. 
 
సెల్ ఫోన్, ఇయర్ ఫోన్స్ తరంగాల కారణంగా చాలామంది యువతతో చెవి వినికిడి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడుతుంది. ఇదే విధానం కొనసాగితే.. కళ్లు, చెవి, ముక్కు సంబంధిత రుగ్మతలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అంతేగాకుండా ఇయర్ ఫోన్స్ ద్వారా మెదడు పనితీరుకు ముప్పు తప్పదని వారు చెప్తున్నారు. అధిక సమయం ఇయర్ ఫోన్స్ వాడటం ద్వారా వినికిడి లోపం తప్పదట. ఈ సమస్యను ఆపై సరిచేయడం కుదరదని తాజా అధ్యయనం తెలిపింది. కానీ ఇయర్ ఫోన్స్‌కు బదులు హెడ్ ఫోన్లను వాడటం ద్వారా కొంతవరకు వినికిడి సమస్యలను తగ్గించవచ్చు. 
 
హెడ్ ఫోన్లకు చెవికి వెలుపల ఉపయోగించడం ద్వారా చెవి వినికిడి కొంత మేరకు ఇబ్బంది వుండదు. ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ సెట్స్ ఏవైనా మితంగా వాడితే మంచిది. పది నిమిషాలకు పైగా ఇయర్ ఫోన్స్ వాడటం మంచిది కాదు. ఇంకా చెవిలో ఇన్ఫెక్షన్లు ఏర్పడకుండా వుండాలంటే... రోజూ ఇయర్ ఫోన్స్‌ను శుభ్రం చేస్తుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments