Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లో భారీ మార్పులు.. ఆదివారం ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (12:13 IST)
ట్విట్టర్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను మార్చుతున్నట్టు ఆ సంస్థ కొత్త అధిపతి ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం తెలిపారు. 
 
మైక్రో మెసేజ్ సైట్‌ను ఎలాన్ మస్క్ ఇటీవల కొనుగోలు చేసిన విషయంతెల్సిందే. ఆ తర్వాత ట్విట్టర్‌లో పెను మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ట్విటర్‌లో పని చేస్తూ వచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను తప్పించారు. ఇపుడు ట్విటర్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారు. 
 
ముఖ్యంగా, బ్లూ చెక్ మార్క్ కోసం ఇప్పటివరకు చేస్తున్న వెరిఫికేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకుని రానున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా, బ్లూ చెక్ మార్క్ కావాలనుకునే యూజర్లు ఇప్పటివరకు నెలకు రూ.410 చెల్లిస్తూ వచ్చారు. ఇకపై దీన్ని రూ.1650కు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments