Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ .. ధర రూ.19,999

Webdunia
మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (18:28 IST)
చైనా యాపిల్ ఫోనుగా గుర్తింపు పొందిన జియోమి మరో కొత్త స్మార్ట్ ఫోనును విడుదల చేయనుంది. ఈ ఫోను ధర రూ.23999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో విడుదలయ్యే ఫోన్ అమ్మకాలను ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంచాలని సంస్థ భావిస్తోంది. 
 
16 జీబీ వేరియంట్ ధరను రూ.19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ.23,999 గాను నిర్ణయించినట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేసే జియోమి ఎంఐ 4 ఫోన్లో క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments