Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 రోజుల్లో 10 లక్షల జియోమీ ఫోన్లు విక్రయం.. మాకు భారతే అతిపెద్ద మార్కెట్ : చైనా

భారత్‌లో చైనాకు చెందిన జియోమీ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం గత 18 రోజుల్లో 10 లక్షల చైనా ఫోన్లను విక్రయించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి దేశంలో చైనా ఉత్పత్తులన

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:21 IST)
భారత్‌లో చైనాకు చెందిన జియోమీ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం గత 18 రోజుల్లో 10 లక్షల చైనా ఫోన్లను విక్రయించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి దేశంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దంటూ బీహార్ హైకోర్టు ఇటీవల సంచలన ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి చైనా ఉత్పత్తుల కొనుగోలుపై దేశంలో పెద్ద రచ్చే జరుగుతోంది. అదేసమయంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయినప్పటికీ దీన్ని దేశ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. 
 
చైనాకు చెందిన మొబైల్‌ ఫోన్ల కంపెనీ జియోమీ కేవలం 18 రోజుల్లోనే 10 లక్షల స్మార్ట్‌ఫోన్లను మన మార్కెట్లో విక్రయించడమే ఇందుకు నిదర్శనం. దీపావళి పండగ సీజన్‌ కావడంతో జనాలు ఎగబడి షామీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో భారత మార్కెట్లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల కంపెనీగా అవతరించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు జియోమీ వ్యవస్థాపక సీఈఓ లీ జున్‌ పేర్కొన్నారు. ‘‘షామీ ప్రపంచీకరణ వ్యూహంలో భారత చాలా కీలకమైన మార్కెట్‌. చైనా మెయిన్‌లాండ్‌ తర్వాత భారత్ షామీకి అతిపెద్ద మార్కెట్‌గా మారింది’’  అని లీ పేర్కొన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments