Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ న్యూ ఇయర్ కానుక.. టీవీపై ధర తగ్గింపు

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (18:12 IST)
చైనా కంపెనీ షియోమీ న్యూ ఇయర్ కానుకగా తన వినియోగదారుల కోసం 32, 49 అంగుళాల ఎంఐ టీవీలపై ధరలని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియోమీ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలని పొందుపరించింది. 
 
32 అంగుళాల 'ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ పై రూ.1500, ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4సీ ప్రోపై రూ.2000 తగ్గించిన షియోమీ, 49 అంగుళాల ఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ ప్రో పై రూ.1000 తగ్గించింది.
 
జియోమీ ఎమ్ఐ టీవీ ఫోర్ఏ ప్రో 49 రూ.31,999గా అమ్మబడగా, ప్రస్తుతం వెయ్యిరూపాయల మేర ధరను తగ్గించింది. తద్వారా ఈ మోడల్ రూ.30,999గా పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments