Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు చెప్పినట్లు వినే షియోమి స్మార్ట్ బల్బ్..!

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (18:21 IST)
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తుల తయారీ కంపెనీ షియోమి తన అభిమానుల కోసం మరో తాజా ఉత్పత్తిని దేశీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అయితే, అది మొబైలో, ట్యాబో కాదు, సాధారణ ఎలక్ట్రిక్ ఎల్‌ఈడీ బల్బ్, కాగా మీరు చెప్పినట్లు వినడం ఈ బల్బ్ ప్రత్యేకత. 
 
షావోమి తాజాగా తీసుకువచ్చిన ఈ ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ బల్బ్... ధర రూ.999గా చెప్తున్నారు. అయితే తొలి 4,000 ఆర్డర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందట. ఆ తర్వాత ఆర్డర్‌లకు ఈ బల్బ్ ధర రూ.1,299కు చేరుకుంటుందట. కాగా... బల్బ్ షిప్‌మెంట్స్ మే నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. 
 
ఇంతకీ ఈ ఎంఐ స్మార్ట్ బల్బ్‌ ప్రత్యేకతలు ఏమిటంటే... ఇది గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాకు బల్బ్ ఆఫ్ చేయమని ఆదేశం ఇస్తే బల్బ్ ఆఫ్ అవుతుంది. వాటితోపాటు దీన్ని ఎంఐ హోమ్ యాప్ సాయంతో కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా కలర్లలో అందుబాటులో ఉండే ఈ బల్బ్‌లో నచ్చిన దాన్ని సెట్ చేసుకోవచ్చు. బల్బ్ 11 ఏళ్లపాటు మన్నుతుందని కంపెనీ చెప్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments