Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమవుతున్న విప్రో

వరుణ్
బుధవారం, 31 జనవరి 2024 (17:34 IST)
భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో త్వరలో లేఆఫ్స్‌కు సిద్ధమవుతుంది. లాభాలు పెంచుకునే చర్యల్లోభాగంగా, పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించాలని భావిస్తుంది. వీరిలో మిడ్ లెవల్ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో కంపెనీ లాభాలు... పోటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువగా ఉన్నట్టు తెలిసింది. అయితే, ఈ తొలగింపుల పర్వాన్ని కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
ఈ నెల ఆరంభంలో ఉద్యోగులకు ఈ మేరుక సంచారం అందించనుంది. ఆన్‌సైట్‌ల ఉన్న వందల మంది మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను సాగనంపనున్నారు. వీళ్ళలో చాలా మంది భారీ వేతనాలు తీసుకుంటున్నవారు ఉండటం గమనార్హం. కాగా, కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే బాధ్యతను సీఎఫ్ఓ అపర్నా అయ్యర్‌కు కంపెనీ అప్పగించింది. ఈ లేఆఫ్స్‌‍లో భాగంగా, సంస్థ లెఫ్ట్ షిఫ్ట్ పద్ధతిని అనుసరిచనున్నట్టు తెలిసింది. లెవల్-3 ఉద్యోగి బాధ్యతలు లెవల్-2 ఉద్యోగికి వెళతాయి. లెవల్-2 బాధ్యతలు లెవల్-1కు మారుతాయి. ఇక లెవల్-1 బాధ్యతలను ఆటోమేట్ చేయాలి. ఈ తరహా విధానాన్ని అన్ని కంపెనీలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments