Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీసీ, ట్యాబ్ ధరలు పెరుగుతాయా? కారణం ఏంటంటే?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (14:14 IST)
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి పెరగడంతో పాటు పీసీలకు, ట్యాబ్‌లకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా ల్యాప్ టాప్, పీసీల ధరలు త్వరలో పెరగనున్నాయి. వినియోగం పెరిగిన కారణంగా తయారీ వ్యయాలు కాస్త అధికం కావంతో కొనుగోలుదారులపై భారం పడనుంది.  
 
ఈ ఏడాది పీసీలు, ల్యాప్ టాప్ ధరలు పెరగడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. యోగించే చిప్స్ సెమీ కండెక్టర్ తయారీ వ్యయాలు పెరిగాయని ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ అయిన తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ (టీఎస్ఎంసీ) అంటోంది. హార్డ్ వేర్ వస్తువుల ధరలు కాస్త పెరగడంతో పీసీ, ట్యాబ్‌ల ధరలు పెరుగనున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments