ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ (video)

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (17:08 IST)
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తన యూజర్లకు మరోకొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట ఆ ఫీచర్ యూజర్లకు లభిస్తుంది. వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లు కొంత నిర్దిష్టమైన సమయం తరువాత వాటికవే ఆటోమేటిగ్గా అదృశ్యమయ్యేలా ఫీచర్‌ను తెస్తున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

అయితే వాటిని వాట్సాప్ త్వరలో నిజం చేయనుంది. ఎందుకంటే ఆ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా యాప్‌లో పరీక్షిస్తున్నారు. అందువల్ల ఆ ఫీచర్ అతి త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. 
 
ఈ ఎక్స్‌ఫైరింగ్ మెసేజేస్ ద్వారా ఇక వాట్సాప్‌లో యూజర్ పంపే మెసేజ్ ఎంత సేపటి తరువాత అదృశ్యం అవ్వాలో సెట్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.


ఒక రోజు, ఒక వారం లేదా ఒక నెల.. ఇలా యూజర్ తనకు ఇష్టం వచ్చినట్లు ఆ సదుపాయాన్ని సెట్ చేసుకోవచ్చు. దీంతో ఆ యూజర్ పంపే మెసేజ్‌లు ఆ సమయం తరువాత వాటికవే అదృశ్యమవుతాయి.

అయితే గ్రూప్‌లలో పంపే మెసేజ్‌లకు మాత్రం అడ్మిన్ ముందుగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీచర్ అతి త్వరలోనే వాట్సాప్ యూజర్లకు లభ్యం కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments