Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 3సేవలను 4జీగా మార్చేస్తున్నాం.. వొడాఫోన్, ఐడియా

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (16:00 IST)
భారత్‌లో వొడాఫోన్, ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు అందించే 3సేవలను 4జీగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. భారత్‌లో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోతో పోటీపడేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్, ఐడియా సంస్థలు గత 2018లో చేతులు కలిపాయి. అయినప్పటికీ గత నెలలో ఈ సంస్థలు ''విఐ''గా మారాయి. 
 
తాజాగా కస్టమర్లకు అతివేగంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు గాను... 3జీ సేవలను 4జీ సేవలుగా అందించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాయి. పలు విడతలుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాయి. అందుచేత 900ఎంహెచ్‌జెడ్, 1800ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్ వేవ్స్‌కు మార్చేందుకు సిద్ధంగా వుంది. అదే సమయంలో 2జీ సేవలను వాయిస్ కాల్స్ సేవల ద్వారా అందించనుంది. ఈ సేవలు దేశంలో 100 కోట్ల భారతీయులకు అందించడం జరుగుతుందని సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments