దేశంలో తొలి యూపీఐ ఏటీఎం లాంఛ్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (20:15 IST)
దేశంలో తొలి యూపీఐ ఏటీఎం లాంఛ్ అయ్యింది. ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టులో ఇది లాంఛ్ అయ్యింది. దీనిద్వారా కార్డు అవసరం లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్‌ని ప్రోత్సహించేందుకు ఈ ఏటీఎంను రూపొందించారు. 
 
ఈ ఏటీఎంలో యూపీఐ క్యాష్‌విత్‌డ్రాయల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎంచుకొని, యూపీఐ యాప్ ద్వారా ఏటీఎం స్క్రీన్ పైన కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. 
 
ఏదైనా యూపీఐ యాప్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. కోడ్ స్కాన్ చేసి, అమౌంట్ ఎంటర్ చేసి, పిన్ ఎంటర్ చేస్తే చాలు. అమౌంట్ డ్రా అవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments