Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (13:21 IST)
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ గత ఏడాది అక్టోబర్‌లో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఎలోన్ మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు దాని నిర్వహణలో అనేక తీవ్రమైన మార్పులు తీసుకువచ్చారు. 
 
ఇందులో భాగంగా.. ట్విట్టర్ మొత్తం 7,500 మంది ఉద్యోగులలో 4,000 కంటే ఎక్కువ మందిని తొలగించారు. అలాగే, ఎలోన్ మస్క్ పొదుపు చర్యల కారణంగా వందలాది మంది ట్విట్టర్ ఉద్యోగులు రాజీనామా చేశారు. 
 
అప్పటి నుండి ట్విట్టర్ చిన్నపాటి తొలగింపులను కొనసాగిస్తూనే ఉంది. దీంతో ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య 2 వేలకు తగ్గింది. ఈ పరిస్థితిలో, మరో 200 మంది ఉద్యోగులను ట్విట్టర్ నుండి తొలగించారు. అంటే ట్విట్టర్ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించింది. దీంతో మొత్తం ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య 1,800కి తగ్గింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments