Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌పై హ్యాకింగ్ పంజా ... అంగట్లో 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల వివరాలు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:41 IST)
మైక్రో మెస్సేజింగ్ యాప్ ట్విట్టర్‌పై హ్యాకర్లు పంజా విసిరారు. ఏకంగా 40 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను వారు తస్కరించారు. ఈ బాధితుల్లో గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఈ సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
 
ట్విట్టర్ వినియోగదారుల ఈ-మెయిల్ ఐడీ, పేరు, యూజర్ నేమ్, ఫాలోవర్ల వివరాలు, ఫోన్ నంబర్లను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో విక్రయానికి ఉంచినట్టు ఆ నివేదికలో పేర్కొంది. ట్విట్టర్ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ డేటా లీకేజీ అని హడ్సన్ రాక్ తెలిపింది. కాగా, రెండు నెలల క్రితం 5.4 మిలియన్ ట్విట్టర్ ఖాతాలు డేటా హ్యాకర్ల పాలైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments