Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి దశలో 13 నగరాల్లో 5జీ సేవలు... తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క నగరంలో...

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (10:56 IST)
దేశంలో మొబైల్ ఫోన్ రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే దేశంలో 5జీ సేవలు అందుబాటులో రానున్నారు. అయితే, తొలి దశలో 13 నగరాల్లో ఈ 5జీ సలేవలు అందించనున్నారు. అనంతరం దశలవారీగా దేశ వ్యాప్తంగా విస్తరించనున్నారు. 
 
కాగా, తొలి దశలో 5జీ సేవలు అందుబాటులో వచ్చే నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కో‌ల్‌కతా, పూణె, అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, జామ్ నగర్, గురుగ్రామ్, గాంధీగ్రామ్ ఉన్నారు. 
 
5జీ సేవలు సెప్టెంబరు 29 నుంచి అందుబాటులో వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దేశంలో 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం భారీ ఎత్తున వేలం జరగడం తెల్సిందే. స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకున్న టెలికాం సంసథ 5జీ వ్యవస్థల ఏర్పాటులో తలమునకలుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments