Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పాటిఫై టెక్నాలజీ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (19:16 IST)
స్పాటిఫై టెక్నాలజీ ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అక్టోబర్‌లో సంస్థకు చెందిన గిమ్ లెట్ మీడియా అండ్ పోడ్ కాస్ట్ స్టూడియోకు చెందిన 38 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈసారి మరికొంత మందిని తొలగించేందుకు ఏర్పాట్లు చేసిందని సమాచారం. 
 
స్పాటిఫై 9,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో ఎంతమిదిని తొలగించనుందనే విషయంపై స్పష్టతరావాల్సి వుంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు స్పాటిఫై సంస్థ అధికార ప్రతినిధి నిరాకరించారు. 
 
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత శుక్రవారం ప్రకటించింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో  6 శాతానికి సమానం. అమేజాన్ మెటా, మైక్రోసాఫ్ట్ వంట కంపెనీలు  కొత్త రిక్రూట్‌‌మెంట్లు నిలిపేశాయి. 
 
భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023లో మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments