Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రూ.10కే కిరాణా షాపుల్లో వైఫై డేటా

రిలయన్స్ ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. డేటా ఇంత సులభంగా అదీ ఉచితంగా దొరకడంతో వినియోగదారులు జియో కోసం పరుగులు తీశారు. ఫలితంగా భారీ స్థాయిలో రిలయన్స్ జియోకు కస్టమర్లు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (14:44 IST)
రిలయన్స్ ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. డేటా ఇంత సులభంగా అదీ ఉచితంగా దొరకడంతో వినియోగదారులు జియో కోసం పరుగులు తీశారు. ఫలితంగా భారీ స్థాయిలో రిలయన్స్ జియోకు కస్టమర్లు చేరారు. రిలయన్స్ ధాటికి ఇతర టెలికాం సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ కోలుకునేందుకు వినియోగదారులను తమవైపు లాగేందుకు మరిన్ని ఆఫర్లు ప్రకటించాయి. 
 
అయితే జియోకు పోటీగా డేటా ప్లాన్స్ ప్రకటించలేకపోయాయి. ఈ నేపథ్యంలో కిరాయి దుకాణాల్లో ఇకపై వైఫై లభించనుంది. కిరాణా షాపుల్లో రూ.10కే వైఫై డేటా ప్యాక్‌లు లభిస్తాయి. కేంద్రానికి చెందిన టెలిమాటిక్స్ (సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్.. సీ-డాట్) ఈ కొత్త ప్లాన్‌ను ప్రజల కోసం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ డేటా పీడీవో డివైస్ ద్వారా పొందవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments