Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రూ.10కే కిరాణా షాపుల్లో వైఫై డేటా

రిలయన్స్ ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. డేటా ఇంత సులభంగా అదీ ఉచితంగా దొరకడంతో వినియోగదారులు జియో కోసం పరుగులు తీశారు. ఫలితంగా భారీ స్థాయిలో రిలయన్స్ జియోకు కస్టమర్లు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (14:44 IST)
రిలయన్స్ ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. డేటా ఇంత సులభంగా అదీ ఉచితంగా దొరకడంతో వినియోగదారులు జియో కోసం పరుగులు తీశారు. ఫలితంగా భారీ స్థాయిలో రిలయన్స్ జియోకు కస్టమర్లు చేరారు. రిలయన్స్ ధాటికి ఇతర టెలికాం సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ కోలుకునేందుకు వినియోగదారులను తమవైపు లాగేందుకు మరిన్ని ఆఫర్లు ప్రకటించాయి. 
 
అయితే జియోకు పోటీగా డేటా ప్లాన్స్ ప్రకటించలేకపోయాయి. ఈ నేపథ్యంలో కిరాయి దుకాణాల్లో ఇకపై వైఫై లభించనుంది. కిరాణా షాపుల్లో రూ.10కే వైఫై డేటా ప్యాక్‌లు లభిస్తాయి. కేంద్రానికి చెందిన టెలిమాటిక్స్ (సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్.. సీ-డాట్) ఈ కొత్త ప్లాన్‌ను ప్రజల కోసం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ డేటా పీడీవో డివైస్ ద్వారా పొందవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments