Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాకు షాక్ ఇచ్చిన శామ్‌సంగ్: మైక్రోసాఫ్ట్, ఆపిల్‌ బాటలో..?

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (13:11 IST)
ఉక్రెయిన్‌పై రష్యా భీకరపోరు కొనసాగిస్తోంది. దీనిపై ప్రపంచ దేశాలు రష్యాపై ఫైర్ అవుతున్నాయి. ఉక్రెయిన్‌కు పలు దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా రష్యాకు షాకిస్తున్నాయి. 
 
రష్యాకు తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఆపిల్‌తో పాటు ఇతర టెక్ దిగ్గజాలు రష్యా దేశంలో తమ అమ్మకాలు, సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 
 
తాజాగా శామ్‌సంగ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు తమ ఉత్పత్తులు, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఉక్రెయిన్‌పై మానవతా దృక్పధంతో కంపెనీ 6 మిలియన్ల డాలర్ల విరాళం ప్రకటించింది.
 
కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్‌ కంపెనీ రష్యాలో ఆపిల్‌ పే, ఇతర సేవలను పరిమితం చేసింది. ఉక్రెయిన్‌పై దాడి రష్యా చేస్తున్న దాడుల కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తోంది. అలాగే యూరోపియన్ యూనియన్ తమ గగనతలంపై రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments