Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే2.. పంజాబ్‌లోనే అత్యధికంగా?

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. టాప

Webdunia
శనివారం, 27 మే 2017 (09:05 IST)
దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. టాప్-3 స్థానాల్లో ఒప్పోనియో 7, షియోమీ రెడ్ మీ నోట్ 3 ప్రో నిలిచాయి. ఇక శాంసంగ్‌కు చెందిన శాంసంగ్ గురు 1200 నెంబర్ వన్ ఫీచర్ ఫోనుగా నిలిచింది. 
 
ఇకపోతే.. దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న శాంసంగ్ గెలాక్సీ జే7‌ను పంజాబ్‌లో అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఈ ఫోనుకు సంబంధించి అత్యధిక ఆర్డర్లు కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇక తమిళనాడులో జీఫైవ్ బ్రాండ్‌కు చెందిన డబ్ల్యూ 1.. నెంబర్ వన్ ఫీచర్ ఫోన్‌గా నిలిచింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments