Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే2.. పంజాబ్‌లోనే అత్యధికంగా?

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. టాప

Webdunia
శనివారం, 27 మే 2017 (09:05 IST)
దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. టాప్-3 స్థానాల్లో ఒప్పోనియో 7, షియోమీ రెడ్ మీ నోట్ 3 ప్రో నిలిచాయి. ఇక శాంసంగ్‌కు చెందిన శాంసంగ్ గురు 1200 నెంబర్ వన్ ఫీచర్ ఫోనుగా నిలిచింది. 
 
ఇకపోతే.. దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న శాంసంగ్ గెలాక్సీ జే7‌ను పంజాబ్‌లో అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఈ ఫోనుకు సంబంధించి అత్యధిక ఆర్డర్లు కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇక తమిళనాడులో జీఫైవ్ బ్రాండ్‌కు చెందిన డబ్ల్యూ 1.. నెంబర్ వన్ ఫీచర్ ఫోన్‌గా నిలిచింది.  

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments