Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021 నుంచి చార్జర్ లేని మొబైల్స్ విక్రయం...

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (10:46 IST)
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ విప్లవం సాగుతోంది. ఫలితంగా ప్రతి స్మార్ట్ ఫోనుకూ ఓ మొబైల్ ఛార్జర్ తప్పుకుండా ఉంటోంది. అయితే, వచ్చే యేడాది నుంచి చార్జర్ లేని మొబైల్ ఫోన్లు విక్రయించాలని పలు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఈ దశగా అడుగులు వేస్తున్నాయి. 
 
ముందుగా యాపిల్ ఫోన్ల తయారీ కంపెనీ వచ్చే యేడాది నుంచి విక్రయించే ఫోను బాక్సులో మొబైల్ చార్జర్‌తో పాటు.. ఇయర్ పాడ్స్‌ను విక్రయించబోదు. అయితే, మొబైల్ చార్జింగ్ కేబుల్ మాత్రం ఫోనుతో పాటు ఇవ్వనుంది. 
 
ఇకపోతే, సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కూడా ఇదే తరహాలో ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే.. దేశంలో అనేక మంది వద్ద మొబైల్ చార్జర్లు ఉన్నాయనీ, అందువల్ల వీటిని బంద్ చేయాలని భావిస్తోంది. తద్వారా మొబైల్ తయారీ ధరను కూడా అదుపు చేయవచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments