టిక్ టాక్ బ్యాన్: షేర్ చాట్‌ను కొనుగోలు చేయనున్న ట్విట్టర్?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (18:29 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌కు భారత మార్కెట్లో మాంచి క్రేజ్ వుంది. ఈ క్రేజ్‌ను ఉపయోగించుకుని ట్విట్టర్ తన వ్యాపారాన్ని విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో బాగా పాపులరైన షేర్ చాట్‌ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్ సిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. షేర్ చాట్‌ను కైవసం చేసుకోవడం ద్వారా.. దానికి సొంత ఇమేజ్‌ను ట్విట్టర్ ఖాతాలో పడుతుంది. 
 
టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత దానికి సమానంగా ప్రపంచ వ్యాప్తంగా షేర్ చాట్ పాపులర్ అనే సంగతి తెలిసిందే. అలాంటి షేర్ చాట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ట్విట్టర్ వ్యాపారం విస్తరించే ఛాన్సుందని టెక్ క్రంచ్ వెల్లడించింది. ఇందులో భాగంగా 1.1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు ట్విట్టర్ సిద్ధమని తెలుస్తోంది. కానీ షేర్ చాట్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 
 
భారత్‌లో 160 మిలియన్ల యూజర్లను కలిగివుంది షేర్ చాట్. అన్నీ ప్రాంతీయ భాషల్లో వుండే ఈ షార్ట్ వీడియో యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 80 మిలియన్ల డౌన్‌డోన్లను దాటి కొత్త మైలురాయిని చేరింది. కాగా టిక్ టాక్‌ను భారత్‌లో నిషేధించిన నేపథ్యంలో షేర్ చాట్‌ను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments