Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో న్యూ ఆఫర్.. రోజుకు 25జీబీ డేటా.. 3 నెలలకు ఉచితం?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:02 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆకట్టుకునే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో ఇతక నెట్‌వర్క్ సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో జియో సంస్థ రోజుకు 25జీబీ డేటాను మూడు నెలలకు ఉచితంగా అందజేయనున్నట్లు జియో బంపర్ ఆఫర్ పేరిట ఓ ప్రకటన వచ్చింది. 
 
ఈ ఆఫర్‌లో రోజుకు 25 జీబీ డేటా మూడు నెలలకు ఉచితంగా డేటాను వాడుకునే సౌలభ్యం వుంటుంది. జూన్ నెల వరకు ఉచిత డేటా పేరిట ఈ ఆఫర్ గురించి ప్రకటన వచ్చింది. ఈ వార్త రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తపై జియో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంకా ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని.. జియో అలాంటి ప్రకటనను విడుదల చేయలేదని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments