Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో న్యూ ఆఫర్.. రోజుకు 25జీబీ డేటా.. 3 నెలలకు ఉచితం?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:02 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆకట్టుకునే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో ఇతక నెట్‌వర్క్ సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో జియో సంస్థ రోజుకు 25జీబీ డేటాను మూడు నెలలకు ఉచితంగా అందజేయనున్నట్లు జియో బంపర్ ఆఫర్ పేరిట ఓ ప్రకటన వచ్చింది. 
 
ఈ ఆఫర్‌లో రోజుకు 25 జీబీ డేటా మూడు నెలలకు ఉచితంగా డేటాను వాడుకునే సౌలభ్యం వుంటుంది. జూన్ నెల వరకు ఉచిత డేటా పేరిట ఈ ఆఫర్ గురించి ప్రకటన వచ్చింది. ఈ వార్త రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తపై జియో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంకా ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని.. జియో అలాంటి ప్రకటనను విడుదల చేయలేదని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments