రిలయన్స్ జియో నుంచి చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయి

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (10:36 IST)
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ ''ఓరియో గో''తో పనిచేసే సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌న్లను లైఫ్ బ్రాండ్ల కింద విడుదల చేయనున్నట్లు జియో కంపెన వర్గాల సమాచారం. 
 
ఇప్పటికే తైవాన్‌కు చెందిన చిప్ మేకర్ మీడియా టెక్, గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖాతాదారులను కాపాడుకునేందుకు ఇతర టెల్కోలు కూడా చౌక ధరలో 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. అందుకే డెడ్లీ చిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనును మార్కెట్లోకి తీసుకురావాలని జియో నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments