రిలయన్స్ జియో నుంచి చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయి

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (10:36 IST)
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ ''ఓరియో గో''తో పనిచేసే సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌న్లను లైఫ్ బ్రాండ్ల కింద విడుదల చేయనున్నట్లు జియో కంపెన వర్గాల సమాచారం. 
 
ఇప్పటికే తైవాన్‌కు చెందిన చిప్ మేకర్ మీడియా టెక్, గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖాతాదారులను కాపాడుకునేందుకు ఇతర టెల్కోలు కూడా చౌక ధరలో 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. అందుకే డెడ్లీ చిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనును మార్కెట్లోకి తీసుకురావాలని జియో నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments