Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1000, రూ.1500కే జియో ఫోన్లు... టచ్ స్క్రీన్ సౌకర్యం మాత్రం లేదు...

దేశంలో రిలయన్స్ జియో ఓ సంచలనం సృష్టించింది. ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు.. మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో.. ఈ కంపెనీ మరింతమంది మొబైల్ వినియోగదారులన

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (10:12 IST)
దేశంలో రిలయన్స్ జియో ఓ సంచలనం సృష్టించింది. ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు.. మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో.. ఈ కంపెనీ మరింతమంది మొబైల్ వినియోగదారులను సొంతం చేసుకునేందుకు వీలుగా అతి తక్కువ ధరకు 4జీ మొబైల్స్‌ను మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 
ప్రధానంగా రూరల్, టైర్ 2 కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ ప్రాంతాలకు చెందిన మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువ శాతం మంది ఇంకా 2జీపై ఆధారపడడంతో కేవలం 1000, 1500 రూపాయలకే 4జీ హ్యాండ్ సెట్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం ద్వారా తిరుగులేని మార్కెట్ వాటాను సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ జియో భావిస్తోంది.
 
దీంతో సరికొత్త మొబైల్ హ్యాండ్ సెట్స్ మార్కెట్‌లోకి తీసుకురావాలన్న ఆలోచనలో రిలయన్స్ జియో వుంది. ఆ ఫోనులో ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. ఇవి స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఈ డివైజ్‌లు పనిచేస్తాయని, కేవలం టచ్ స్క్రీన్ మాత్రమే ఇందులో ఉండదని పేర్కొంది. అయితే, ఈతరహా ఫోన్లను 2017లో అందుబాటులోకి తెచ్చే వెసులుబాటు ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments