Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైమ్ సభ్యత్వం తీసుకోని కనెక్షన్లు కట్... రిలయన్స్ జియో నిర్ణయం

దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు గట్టి షాకివ్వనుంది. ప్రైమ్ సభ్యత్వంతో పాటు.. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్లు తీసుకోని వినియోగదారులను వదిలించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:03 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు గట్టి షాకివ్వనుంది. ప్రైమ్ సభ్యత్వంతో పాటు.. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్లు తీసుకోని వినియోగదారులను వదిలించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఈనెల 15వ తేదీన గడువు ముగిసినప్పటికీ ఒకేసారి కటీఫ్ చెప్పకుండా... రీచార్జ్ చేసుకోవాలంటూ రెండు మూడు రోజుల పాటు మెసేజ్‌లో పంపిస్తూ వచ్చింది. ‘అవాంతరాలు లేని’ సేవల కోసం ఇప్పుడే రీచార్జ్ చేసుకోండి అంటూ ప్రచారం చేసింది. అయినప్పటికీ స్పందించకుంటే ఒక్కొక్కరిగా కనెక్షన్ కట్ చేస్తున్నట్టు సమాచారం.
  
ఒకవేళ ఇప్పటికే డిస్‌కనెక్ట్ అయితే మళ్లీ జియో స్టోర్‌కి గానీ, వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లోకి వళ్లి రూ.408తో రీచార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందులో రూ.99 ప్రైమ్ మెంబర్‌షిప్ రుసుం కాగా.. మిగతా రూ.309 ధనాధన్ ఆఫర్ అన్నమాట. 
 
వాస్తవానికి మార్చి 31తోనే సబ్‌స్క్రిప్సన్ తీసుకోనివారికి శుభంకార్డు తప్పదన్న జియో... తర్వాత గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. తాజాగా ఇప్పటికీ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కొనసాగిస్తుండడంతో... ఇంకా ఎంతకాలం అవకాశం ఇస్తుందన్నదానిపై సమాచారం లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ తో కథ వేరు; ముగింపులో వచ్చింది రానా కాదు : గౌతమ్ తిన్ననూరి

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments