Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం.. కానీ ఐయూసీ ఛార్జీలుంటాయ్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (13:38 IST)
రిలయన్స్ జియో కొత్త పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గత ఏడాది ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్‌లను వడ్డించిన జియో.. వినియోగదారులకు ఊరట నిచ్చేలా.. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్  ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. 
 
అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్స్‌పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది. రూ.2599ల ప్రీపెయిడ్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్. ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం లభ్యం. రోజుకు 2జీబీ డేటాతోపాటు 10జీబీ డేటా బోనస్‌ అదనంగా అందిస్తుంది. 
 
అంటే సంవత్సరానికి మొత్తం 740 జీబీ  డేటాను  వాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఇలానే ఇతర వార్షిక ప్లాన్‌లపై కూడా జియో ఎఫ్‌యూపీని అందుబాటులోకి తెచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments