Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం.. కానీ ఐయూసీ ఛార్జీలుంటాయ్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (13:38 IST)
రిలయన్స్ జియో కొత్త పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గత ఏడాది ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్‌లను వడ్డించిన జియో.. వినియోగదారులకు ఊరట నిచ్చేలా.. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్  ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. 
 
అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్స్‌పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది. రూ.2599ల ప్రీపెయిడ్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్. ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం లభ్యం. రోజుకు 2జీబీ డేటాతోపాటు 10జీబీ డేటా బోనస్‌ అదనంగా అందిస్తుంది. 
 
అంటే సంవత్సరానికి మొత్తం 740 జీబీ  డేటాను  వాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఇలానే ఇతర వార్షిక ప్లాన్‌లపై కూడా జియో ఎఫ్‌యూపీని అందుబాటులోకి తెచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments